• Home » New Delhi 

New Delhi 

Delhi: హెల్మెట్ ధరించి.. తుపాకులతో బెదిరించి.. ఢిల్లీలో పట్ట పగలు నగల దుకాణంలో చోరీ

Delhi: హెల్మెట్ ధరించి.. తుపాకులతో బెదిరించి.. ఢిల్లీలో పట్ట పగలు నగల దుకాణంలో చోరీ

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.

Rahul Gandhi: కార్పెంటర్‌లా మారి.. కష్టాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: కార్పెంటర్‌లా మారి.. కష్టాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర(Barath Jodo) తరువాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పూర్తిగా పబ్లిక్ తో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. జోడో యాత్ర తరువాత దేశంలోని పలు రంగాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా లారీ డ్రైవర్లు, చేతి వృత్తుల వారు, రైతులు తదితరులను ఇప్పటికే కలిశారు. ఆయన తాజాగా ఢిల్లీ(Delhi)లో కార్పెంటర్లను కలుసుకున్నారు.

Arvind Kejrival: సీబీఐ దర్యాప్తులో ఏం లభించకపోతే మోదీ రాజీనామా చేస్తారా: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejrival: సీబీఐ దర్యాప్తులో ఏం లభించకపోతే మోదీ రాజీనామా చేస్తారా: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు.

CM Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు షురూ..

CM Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు షురూ..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణను బుధవారంనాడు ప్రారంభించింది.

BRS: కారు గుర్తును కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి

BRS: కారు గుర్తును కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి

కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం భేటీ అయ్యింది.

Jewellery showroom theft: నగల దుకాణం నుంచి రూ.25 కోట్లు చోరీ..

Jewellery showroom theft: నగల దుకాణం నుంచి రూ.25 కోట్లు చోరీ..

దేశ రాజధానిలోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్‌ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు..

మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు..

‘మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు. నువ్వెంత? నీ అధికార మదమెంత జగన్‌’ అంటూ..

జగన్‌ చర్యలతో కోర్టులపై ప్రతికూల ప్రభావం

జగన్‌ చర్యలతో కోర్టులపై ప్రతికూల ప్రభావం

సుప్రీంకోర్టులో అప్పటి సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ..

బాబు పిటిషన్‌ను నేడు ప్రస్తావించండి

బాబు పిటిషన్‌ను నేడు ప్రస్తావించండి

తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత..

కరోనాలాంటి మరో మహమ్మారి వస్తుంది

కరోనాలాంటి మరో మహమ్మారి వస్తుంది

కరోనావంటి మరో మహమ్మారి మళ్లీ కచ్చితంగా విరుచుకుపడుతుందని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పరిశోధకురాలు షి షెంగ్లీ హెచ్చరించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి