Home » New Delhi
దేశ రాజధానిలో అతిపెద్ద హోల్సేల్ కూరగాయల మార్కెట్ అజాద్పూర్ మండిలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. సమాచారం తెలిసిన వెంటనే 11 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసాయి. ప్రస్తుతం కూలింగ్ ప్రోసెస్ జరుగుతోంది.
సమాజంలో అర్ధభాగం ఉన్న బీసీలకు అసెంబ్లీ సీట్లలో న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.
భారత్ జోడో యాత్ర(Barath Jodo) తరువాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పూర్తిగా పబ్లిక్ తో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. జోడో యాత్ర తరువాత దేశంలోని పలు రంగాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా లారీ డ్రైవర్లు, చేతి వృత్తుల వారు, రైతులు తదితరులను ఇప్పటికే కలిశారు. ఆయన తాజాగా ఢిల్లీ(Delhi)లో కార్పెంటర్లను కలుసుకున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాసం పునరుద్ధరణ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం బంగ్లా పునరుద్ధరణలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణను బుధవారంనాడు ప్రారంభించింది.
కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం భేటీ అయ్యింది.
దేశ రాజధానిలోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
‘మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు. నువ్వెంత? నీ అధికార మదమెంత జగన్’ అంటూ..
సుప్రీంకోర్టులో అప్పటి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ..